JNI Today / అమ్మవారి పాళెం సోమశిల దక్షిణ కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి
JNI Today : నెల్లూరు: నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం అమ్మవారి పాళెం వద్ద సోమశిల దక్షిణ కాలువను రైతులతో, అధికారులతో కలిసి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు...
JNI Today /సచివాలయ ఉద్యోగస్తుల శిక్షణా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కాకాణి
JNI Today : నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలోని క్యూబా ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న సచివాలయ ఉద్యోగస్తుల శిక్షణా శిబిరాన్ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్...
JNI Today / అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు – కాకాణి గోవర్ధన్...
JNI Today నెల్లూరు : నెల్లూరు జిల్లా, టి.పి.గూడూరు మండల రెవెన్యూ కార్యాలయంలో అధికారులతో ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు తీరుపై వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి...
JNI Today / గురివిందపూడి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే కాకాని
JNI Today : నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం గురివిందుపూడి చెరువుకు సోమశిల జలాశయం నుండి విడుదల చేసిన సాగునీటిని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్...
JNI Today / సోమశిల జలాశయం నుండి చెరువులకు పంపిణీ చేస్తున్న సాగునీటిని పరిశీలించిన...
JNI Today సర్వేపల్లి : నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో కనుపూరు కాలువ ద్వారా సోమశిల జలాశయం నుండి చెరువులకు పంపిణీ చేస్తున్న సాగునీటిని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు...
JNI Today / విరువూరు గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన కాకాణి
JNI Today : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం, విరువూరు గ్రామంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి.గ్రామ సచివాలయ...
JNI Today / గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి – కాకాణి...
JNI Today పొదలకూరు : నెల్లూరు జిల్లా,పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమములోవై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని, ప్రజల నుండి...
JNI Today / చంద్రబాబుకు ఓ కార్యకర్త ఊహించని బహుమతి
JNI Today : ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్షలపై పలు ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత ఎట్టకేలకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో వ్యవసాయ శాఖ అధికారులతో...